మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా300 మందికి అన్నదానం షేక్ షేక్షావలి సేవ స్పూర్తి ప్రశంసనీయం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం
దోర్నాల మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా 300 మందికి అన్నదానం – షేక్ షేక్షావలి సేవా స్పూర్తి ప్రశంసనీయం
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు షేక్ షేక్షావలి గారు గత నాలుగు సంవత్సరాలుగా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సేఫ్టీ డ్రైవర్స్ సంఘం అధ్యక్షుడిగా, స్టేట్ హ్యూమన్ రైట్స్ కార్యకర్తగా మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగమైన టి యు సి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్నారు.
ప్రతి సంవత్సరం సుమారు 300 మందికి పైగా ఆర్థికంగా బలహీన వర్గాలకు స్వయంగా ముందుండి భోజనాన్ని ఏర్పాటు చేసి పంపిణీ చేస్తున్నారు. రంజాన్ మాసం ఆత్మస్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు షేక్షావలి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వారి బృంద సభ్యులు కూడా సమాన ఉత్సాహంతో పాల్గొని ఏర్పాట్లను విజయవంతంగ
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz