మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా300 మందికి అన్నదానం షేక్ షేక్షావలి సేవ స్పూర్తి ప్రశంసనీయం

0
112

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం 

 దోర్నాల మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా 300 మందికి అన్నదానం – షేక్ షేక్షావలి సేవా స్పూర్తి ప్రశంసనీయం

మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు షేక్ షేక్షావలి గారు గత నాలుగు సంవత్సరాలుగా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సేఫ్టీ డ్రైవర్స్ సంఘం అధ్యక్షుడిగా, స్టేట్ హ్యూమన్ రైట్స్ కార్యకర్తగా మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగమైన టి యు సి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్నారు.

ప్రతి సంవత్సరం సుమారు 300 మందికి పైగా ఆర్థికంగా బలహీన వర్గాలకు స్వయంగా ముందుండి భోజనాన్ని ఏర్పాటు చేసి పంపిణీ చేస్తున్నారు. రంజాన్ మాసం ఆత్మస్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు షేక్షావలి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వారి బృంద సభ్యులు కూడా సమాన ఉత్సాహంతో పాల్గొని ఏర్పాట్లను విజయవంతంగ

Search
Categories
Read More
Telangana
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
By Terli Ashok 2026-02-27 14:22:33 0 123
Andhra Pradesh
అదే జోరు అదే హోరు నాలుగో మండలం గూడూరు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం సూపర్ హిట్
గూడూరు నలుమూలల నుంచి కదిలిన జనసేన కార్యకర్తలు ప్రజానేత సంధ్య విక్రమ్ కుమార్ కు జననీరాజనాలు...
By mahaboob basha 2025-07-14 04:01:15 0 1K
Andhra Pradesh
జడ్పీ సమావేశంలో అధికారుల గైర్హాజరు: ఛైర్మన్ సీరియస్.
చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన జడ్పీ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు...
By Pagadala Venkateswar 2026-04-05 05:34:30 0 64
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com