భూముల ఆక్రమణపై ఏఐసీసీకి ఫిర్యాదు..

0
182

కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో మల్లంపేట నిరుపేద రైతులకు కేటాయించిన సాగు భూములను కొందరు పెద్దలు ఆక్రమించుకోవడాన్ని బొబ్బిలి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ భూ కబ్జాపై ఏఐసీసీకి ఫిర్యాదుచేస్తామని ఆయన ప్రకటించారు. 35 ఏళ్ల క్రితం ల్యాండ్ సీలింగ్ పట్టాలు పొందిన రైతులు నేటికీ ఆ భూములపై ఆధారపడుతున్నారని, వారి భూములు లాక్కోవడం అన్యాయమని శ్రీనివాసరావు అన్నారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
రఘురామకృష్ణం రాజు కస్టడీయల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ అరెస్ట్
🚨*Big Breaking News * 🚨   *రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం..!*...
By Rajini Kumari 2026-02-23 10:38:32 0 115
Meghalaya
Education Sector Unrest: Teachers Walk Out of Pension Meet
The education sector in Meghalaya is witnessing significant friction today as representatives...
By Dunna Jessicaruth 2026-05-15 10:51:28 0 51
Andhra Pradesh
చిన్నారులకు భోగి పండ్లు వైసీపీ నేతల ఆశీర్వాదాలు
చిన్నారులకు భోగి పండ్లు తో దీవించి వారిని ఆశీర్వదించిన వైకాపా నేత పోతిన వెంకట మహేష్ దంపతులు ...
By Rajini Kumari 2026-01-14 12:39:55 0 155
Andhra Pradesh
వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని సయ్యద్ గౌస్ మోహిద్దీన్
మార్కాపురం టౌన్ నందు బి కన్వెన్షన్ హాల్ నందు వైసిపి విస్తృత స్థాయి సమావేశం విజయవంతంలో ప్రకాశం...
By mahaboob basha 2025-07-12 15:11:45 0 1K
Andhra Pradesh
బీసీల అభ్యున్నతికి ఐలాపురం వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయం
*ప్ర‌చుర‌ణార్ధం* *23-02-2026*   బిసిల‌ అభ్యున్నతికి ఐలాపురం...
By Rajini Kumari 2026-02-23 10:30:12 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com