భూముల ఆక్రమణపై ఏఐసీసీకి ఫిర్యాదు..

0
153

కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో మల్లంపేట నిరుపేద రైతులకు కేటాయించిన సాగు భూములను కొందరు పెద్దలు ఆక్రమించుకోవడాన్ని బొబ్బిలి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ భూ కబ్జాపై ఏఐసీసీకి ఫిర్యాదుచేస్తామని ఆయన ప్రకటించారు. 35 ఏళ్ల క్రితం ల్యాండ్ సీలింగ్ పట్టాలు పొందిన రైతులు నేటికీ ఆ భూములపై ఆధారపడుతున్నారని, వారి భూములు లాక్కోవడం అన్యాయమని శ్రీనివాసరావు అన్నారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Media Academy
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling Podcasts have traditionally...
By Media Academy 2025-05-02 09:24:54 0 4K
Andhra Pradesh
ములకలచెరువు: ఈ నెంబర్ సేవ్ చేసుకోండి
ములకలచెరువు MPDO హరినారాయణ శుక్రవారం బురకాయలకోటలో ప్రభుత్వ వాట్సప్ సేవల వినియోగంపై అవగాహన...
By Pagadala Venkateswar 2026-01-31 08:01:08 0 98
Andhra Pradesh
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు....
By Bharat Aawaz 2025-05-27 05:53:21 0 2K
Andhra Pradesh
ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక వ్యక్తి వీరంగం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద సోమవారం ఒంటినిండా రక్తంతో ఉన్న ఓ వ్యక్తి వీరంగం...
By Pagadala Venkateswar 2026-03-10 04:35:37 0 76
Telangana
అన్నా ఏమైందే నా ఓటు మీ వార్డ్ లోనే ఉంది
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో ఎన్నికల్లో ఓటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ...
By Prashanth Goindla 2026-02-08 06:26:01 0 193
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com