భూముల ఆక్రమణపై ఏఐసీసీకి ఫిర్యాదు..

0
155

కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో మల్లంపేట నిరుపేద రైతులకు కేటాయించిన సాగు భూములను కొందరు పెద్దలు ఆక్రమించుకోవడాన్ని బొబ్బిలి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ భూ కబ్జాపై ఏఐసీసీకి ఫిర్యాదుచేస్తామని ఆయన ప్రకటించారు. 35 ఏళ్ల క్రితం ల్యాండ్ సీలింగ్ పట్టాలు పొందిన రైతులు నేటికీ ఆ భూములపై ఆధారపడుతున్నారని, వారి భూములు లాక్కోవడం అన్యాయమని శ్రీనివాసరావు అన్నారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Telangana
వర్షానికి దెబ్బతిన్న రోడ్డుకి మరమ్మతులు
26-03-2026 కిందటిసారి కురిసిన భారీ వర్షాలకు సంగాయిపల్లి మరియు చౌదర్పల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి...
By MERIGE MALLESH 2026-03-26 07:18:49 0 132
Andhra Pradesh
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాలతో బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీస్ అధికారులు...
బాపట్ల: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగినదని జిల్లా ఎస్పీ...
By Gadiyapudi Narendra 2026-02-27 06:02:15 0 153
Gujarat
Gujarat Adds 6,632 MW Renewable Energy Capacity in 2025 |
Gujarat added 6,632 MW of renewable energy capacity between April and August 2025, bringing total...
By Pooja Patil 2025-09-16 07:56:53 0 197
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com