అక్కడ మృతి చెందిన విద్యార్థిది పుంగనూరు మండలం

1
140

పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన 22 ఏళ్ల భావన, రంగంపేటలోని ఓ కాలేజీలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. క్లాసులో టాపర్‌గా ఉన్న ఆమె క్యాంపస్ సెలక్షన్లలో ఇన్ఫోసిస్‌లో 17 లక్షల జీతంతో ఉద్యోగం సాధించింది. అయితే, సోమవారం రాత్రి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భావన మృతితో మంగళవారం మంగళం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
చౌడేపల్లి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
చౌడేపల్లి జనసేన టీమ్ కూటమి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది. శ్రీరాముడి ఆశీస్సులు...
By Kothuru Murali 2026-03-26 13:43:23 0 113
Andhra Pradesh
మదనపల్లెలో: భూ కబ్జాను అడ్డుకున్న మహిళపై పైశాచిక దాడి.
మదనపల్లెలో భూ కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. తమ అక్రమ కట్టడాలను అడ్డుకున్న మునెమ్మ అనే ఒంటరి మహిళపై...
By Pagadala Venkateswar 2026-04-08 13:54:38 0 94
Andhra Pradesh
ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం **
*ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం* మార్కాపురం జిల్లా. పెద్ద దోర్నాల. మండల స్థానిక శివసదనంలో శంకర...
By Chennaiah Kati 2026-03-03 13:05:51 0 175
Music
Market Shift: The Real Value of Music Catalogs
The gold rush for iconic song catalogs is entering a highly analytical era. Financial data...
By Dunna Jessicaruth 2026-05-19 07:20:52 0 26
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానికి చిరుకానుక పంపిన నారా లోకేష్ బాబు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాలివీడు ఐటిడీపీ అధ్యక్షుడు లక్కిm శ్రీహరి నాయుడు...
By Benguluri Madhubabu 2026-03-30 08:55:37 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com