ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశాలకు ఆహ్వానం

0
763

కవిటి మండలం:ఎపి మోడల్ స్కూల్ సోంపేటలో 2026-27 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశనికి విద్యార్థి విద్యార్థినిలకు దరఖాస్తులు కోరుతున్నాట్లు ప్రిన్సిపాల్ దుంపల.  ఓ ప్రకటనలో తెలిపారు. ఓసి, బిసి,కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2014-31.08.2016 మధ్య పుట్టివుండాలి.ఎస్ సి, ఎస్ టి కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2012-31.08.2016  ఉండాలి.జిల్లాలోని ప్రభుత్వం, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదివి ఉండి ప్రమోషన్ పొంది ఉండాలి.

25-02-2026 నుండి 31-03-2026 వరకు www.cse.ap.gov.in /www.apms.apcfss.in ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు రుసుము ఓసి బిసి లకు 200/ ఎస్సి, ఎస్టీ లకు 125 రూపాయలు. ఆర్హత పొందిన విద్యార్థులకు మోడల్ స్కూల్ రాజపురం లో తేది 12-04-2026 ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించబడును. మరిన్ని వివరాలకు ఎపి మోడల్ స్కూల్ రాజపురం ప్రిన్సిపాల్ ను సంప్రదించాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు :అన్నమయ్య జిల్లాలోకి పుంగనూరు నియోజకవర్గ పోలీస్ స్టేషన్లు
పుంగనూరు నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్లను అన్నమయ్య జిల్లాలోకి కలుపుతూ రాష్ట్ర హోం శాఖ...
By Kothuru Murali 2026-01-22 13:03:51 0 184
Telangana
ప్రిన్సిపాల్ ను సత్కారించిన అధ్యాపకులు
మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల...
By Bheeshman King 2026-02-03 13:57:12 0 367
Telangana
రూ.55 లక్షలతో 8 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 278వ డివిజన్ గాజులరామారం పరిధిలోని...
By Sidhu Maroju 2026-06-25 12:06:50 0 93
Andhra Pradesh
పుంగనూరు: ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ శంకుస్థాపన
పుంగనూరు మండలంలోని సుగాలిమిట్ట సేవాగఢ్ పరిధిలో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ...
By Kothuru Murali 2026-06-25 17:34:32 0 80
Andhra Pradesh
మదనపల్లిలో ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి –STU నిరసన.
శుక్రవారం మదనపల్లెలో స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) నాయకులు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్...
By Pagadala Venkateswar 2026-02-13 11:00:26 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com