గుంటూరు వజ్రబాబు వివరణ అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు చెప్పట్టే కార్యాచరణ సలహాలు మేరకు చేయడం జరుగును.

0
467

వ్యక్తిగతంగా కక్షపూరిత వివాదాస్పదం వ్యాఖ్యలు కు పాల్పడుతున్న కొందరు నాపై అభియోగాలు చేసి కొందరిని ట్యాగ్ చేసుకుని వారి ద్వారా నాపై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొందరు లాబీయింగ్ జర్నలిస్టుల మీద త్వరలో చర్యలు చేపడతాను. వాస్తవాలను వాస్తవంగా చూపించాలా వక్రీకరించి చూపించే కొందరు వ్యక్తిగత దూషణలు చేయుట మరియు కొందరిని సపోర్టుగా ఉండి వారి ద్వారా నాపై దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలి నేను వస్తాను ఎక్కడికి రావాలో చెబితే. నాపై వచ్చిన అవాస్తమని వజ్రబాబు వివరణ. ఈరోజు పత్రికల్లో తనపై వచ్చిన ఉద్యోగ మోసం ఆరోపణలను వజ్రబాబు తీవ్రంగా ఖండించారు తనకు తన సోదరుడు ఎలాంటి సంబంధాలు లేవని శాలెం రాజు అనే వ్యక్తి చేస్తున్న ఆరోపణలు ఎటువంటి నిజం లేదని ఇది కేవలం వ్యక్తిగత కక్షతో చేస్తున్న దుష్ప్రచారమని ఆయన పేర్కొన్నారు నాకు ఎటువంటి ఉద్యోగాలు ఇప్పించే శక్తి అధికారాలు సంబంధాలు లేవని స్పష్టం చేశారు నా దగ్గర పని చేయుచున్న డ్రైవర్ కు అతను మధ్య లావాదేవీలకు గాను మధ్య లో నన్నూ లాగడం అన్ని త్వరలోనే అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మరియు కోర్టు ద్వారా పరువు నష్ట ధాబా వేస్తానని వజ్రబాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా నా బ్రదర్ ని ఇందులోకి లాగటం చాలా హేమానీయం పొలిటికల్గా అతనికి బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు

Search
Categories
Read More
Andhra Pradesh
వ్యవసాయ రంగం పట్ల అశ్రద్ధ చూపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు - వడ్డే శోభనాద్రీశ్వరరావు మాజీ మంత్రివర్యులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం రంగం పట్ల అశ్రద్ధ చూపుతూ ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్...
By John Baji 2025-12-23 16:04:42 0 214
Bharat Aawaz
The Curious Scientist & the Whispering Plant: A Floral Mystery from the Amazon Jungle “When the jungle speaks, the flowers hide.”
In the heart of the vast Amazon rainforest, a curious discovery has stunned botanists and...
By Bharat Aawaz 2025-08-04 18:35:34 0 964
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
By Kothuru Murali 2026-02-22 13:05:43 0 104
Telangana
తాడు బంద్ హనుమాన్ జయంతి... పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
     సికిందరాబాద్  :  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం హనుమాన్...
By Sidhu Maroju 2026-04-02 11:07:32 0 185
Telangana
ఆర్టీసీ కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం ఎంజిఎం నుండి నిమ్స్ తరలింపు
నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ను మెరుగైన చికిత్స కోసం వరంగల్...
By Gujile Ramu 2026-04-23 16:42:20 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com