మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ
Posted 2026-02-23 14:16:46
0
183
అమరావతి...
మున్సిపల్,పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష.
హాజరైన మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు,పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ.
అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల నిధులను పంచాయతీలకు ఏవిధంగా ఖర్చు చేయాలనే అంశంపై చర్చ.
వివిధ రకాల అనుమతుల కోసం యూడీఏల పరిధిలోని గ్రామాల్లో ఫీజులు వసూలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం.
ఆయా గ్రామాల నుంచి వసూలయ్యే నిధులను పంచాయతీలకు ఎంతమేర చెల్లించాలనే దానిపై చర్చ.
పంచాయతీలకు చెల్లించాల్సిన ఫీజులను త్వరగా నిర్ధారించాలని నిర్ణయం.
వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఆయా నిధులను గ్రామాలకు చెల్లించేలా నిర్ణయం.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Odisha Govt Approves Rs 2,500 Crore for Infrastructure Boost in Rural
The Odisha government has sanctioned ₹2,500 crore for major infrastructure development projects...
చిన్నగంజాంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు :పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
మహిళల అభివృద్ధి సాధికారతతోనే సమాజం పురోగమిస్తుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు....
Foundation Stone Fast-Tracked for Muzaffarpur Airport
Commercial aviation in North Bihar is set for a massive upgrade as final clearances move forward...
కృష్ణ ఫౌండేషన్ ద్వారా నిర్మించిన గ్రామం ముఖద్వారం ప్రారంభోత్సవం పామర్రు ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర
18/1/2026.
పెరిసెపల్లి గ్రామం,
పామర్రు మండలం.
*సమాజంలో అట్టడుగున ఉన్న పేదల...
Nihang Standoff at Paonta Sahib: March Suspended
Over 150 Nihang Sikhs are currently camping at the historic Paonta Sahib gurdwara in Himachal...