PM సూర్య ఘర్ & పీఎం కుసుం కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష.
Posted 2026-02-21 04:32:47
0
160
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం కార్యక్రమాల అమలు పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు వేగవంతమైన అమలు, మునిసిపల్ సేవలు, శాంతిభద్రతలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాలపై సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ, జిల్లా శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కొత్తబస్తీకి కల్వర్టు- 45 ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ 190 డివిజన్ కొత్త బస్తీ...
వృద్ధులకు భరోసా: 'మేమున్నాం' అనే పోలీసుల భరోసా
తెలంగాణ పోలీసుల 'మేమున్నాం' కార్యక్రమం ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు ఒక గొప్ప భరోసా. ఈ పథకం...
Chandrababu Naidu: కేంద్ర బడ్జెట్పై టీడీపీ వ్యూహం.. ఏపీకి నిధులు రాబట్టాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీకి అత్యధిక నిధులు రాబట్టాలని...
నేలకొండపల్లి లో కొనసాగుతున పోలింగ్...!
మండలం లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే కాగా పళ్ళు కేంద్రాలు వద్ద ఉదయం 7: 00...
మహానాడు 2026 పండుగ మే 27 నుంచి 29 వరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సందర్భంగా మహానాడు కమిటీలు రవాణా కమిటీ కో కన్వీనర్ గా నియమితులైన...