వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్ ఆధ్వర్యంలో......
Posted 2026-02-20 16:23:27
0
148
చీరాల: వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్ ఆధ్వర్యంలో హిందువుల ఆరాధ్య దైవం మరాఠా సామ్రాజ్య స్థాపకులు ది గ్రేట్ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా దీనికి ముఖ్యఅతిథిగా వచ్చిన బాపట్ల జిల్లా యువ మోర్చా అధ్యక్షులు చావలి కృష్ణార్జున ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 19 1630 సంవత్సరంలో ఒక గొప్ప వీరుడు జన్మించారు ది గ్రేట్ చత్రపతి శివాజీ మహారాజ్ ఆయన మొగల్ పై చేసిన యుద్ధం మన హిందూ మతాన్ని కాపాడుకునే విధంగా హిందువులని ఏకం చేసిన గొప్ప రాజు అంటూ ప్రశంసించారు ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన సత్తిబాబు, ఏడుకొండలు రెడ్డి చిట్టిబాబు ,గోలి సాయి ,కోటి గోపి శ్రీనివాసరెడ్డి,దామిశెట్టి శ్రీనివాస్ గుప్త,చినగేపల్లి శ్రీనివాసరావు, జొన్న మూర్తి.
#Narendra
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
పి డి ఎస్ యూ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయండి.
మహబూబాబాద్. డిసెంబర్.27 (భారత్ అవాజ్): కొత్తగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో PDSU...
పుంగనూరు నియోజకవర్గం : ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న...
10వ తరగతి పాసైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు...
జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు అధికారులను ఆదేశించారు.
బాపట్ల: ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం...