విజయవాడ ఇంద్రకీలాద్రి త్వరితగతి దర్శనం

0
119

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆలయ ఈ.ఓ మరియు స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ వి.కె. సీన నాయక్ స్వయంగా స్కానింగ్ పాయింట్ వద్ద ఉండి క్యూ లైన్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ దర్శన టిక్కెట్లను తనిఖీ చేసిన ఆయన, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. అధికారుల పర్యవేక్షణలో త్వరితగతిన దర్శనం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి ఆరోపణలు మరోసారి ప్రకంపనలు...
By Sidhu Maroju 2026-03-03 13:56:18 0 128
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు : దుంపల రంజిత్ కుమార్
* మంచిర్యాల జిల్లా * ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలి * ఆర్టీసీని...
By Avunoori Mahesh 2026-04-23 08:05:09 0 100
Andhra Pradesh
టిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయంటిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయం
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి...
By Vadlamudi NagaVenkat 2026-05-23 13:02:02 0 34
Telangana
శాశ్వత నీటి పరిష్కారం మినీ ట్యాంక్ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలోని 2వ వార్డ్ లో వాటర్ సమస్యని గుర్తించిన...
By MERIGE MALLESH 2026-03-27 10:52:23 0 231
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా సినీ సాహిత్య సాంస్కృతిక ఆవకాయ్ ఘనంగా ఉత్సవాలు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 23, 2025*...
By Rajini Kumari 2025-12-24 08:12:33 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com