మదనపల్లెలో బాలికపై హత్యాచారం.. A2 ఇంటి వద్ద పహారా.
Posted 2026-02-20 08:28:59
0
140
మదనపల్లెలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 నిందితురాలు తలారి అంజలి ఇంటి వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, కేసులోని కీలక ఆధారాలు చెరిగిపోకుండా SP దీరజ్, DSP మహీంద్ర ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సోమవారం జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దర్యాప్తు వేగవంతం చేసేందుకు పోలీసులు ఇంటిని తమ అధీనంలో ఉంచారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
WHO Pandemic Accord Stalemate
The World Health Organization (WHO) has hit a major roadblock ahead of the upcoming World Health...
మందమర్రిలో డివైడర్ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
మందమర్రిలో డివైడర్ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట సమీపంలో...
Goa Promotes Indoor Community Activities in Monsoon
Social and cultural groups across Goa are organizing a variety of indoor community activities as...
సృజన చౌదరి ఫౌండేషన్ బాలిక విద్యార్థులకు హెల్త్ అండ్ హైజిన్ కార్యక్రమం
ఈ రోజు మన ప్రియతమ నాయకులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వై. సుజనా చౌదరి...
సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా బిజెపి అధ్యక్షులు చీరాల నియోజకవర్గం ఇంచార్జ్ అరవపల్లి కుమార్ గారు, చీరాలలో ఎమ్మెల్సీ పోతుల సునీత గారు ....
సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా బిజెపి అధ్యక్షులు చీరాల...