• ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
    పాత బొబ్బిలి సరే పోలమ్మతల్లి గ్రామదేవత పండగ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి ఆదేశించారు. పాత బొబ్బిలిలో శుక్రవారం ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పర్యటించారు. గ్రామంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా కాలువల్లో పూడికలు తీసి రోడ్లు శుభ్రం చేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త లేకుండా చూడాలన్నారు. కమిషనర్ వెంట శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. #BOIENA RAJESH 
    0 Comments 0 Shares 131 Views 0 Reviews
  • పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
    కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వ్యాస్నహన్ అధికారులకు ఆదేశించారు. గల్లీలు, పీఠాపురం పరిసరాల్లో జరుగుతున్న పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కడా అలసత్వం వహించకూడదని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కాగా పనులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా...
    0 Comments 0 Shares 720 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com