• Drug Crackdown: Goa Police Arrests 150+ Peddlers
    Goa Police Anti-Narcotics Cell works 24x7 to make Goa drug-free. Special raids at beaches, clubs and railway stations led to arrest of 150+ peddlers in 2026. Police seized drugs worth ₹25 crores including MDMA, cocaine and ganja.  Youth awareness programs in colleges teach “Say No to Drugs”. Helpline 14444 available for anonymous tips. Coordination with NCB and Customs stops...
    0 Comments 0 Shares 103 Views 0 Reviews
  • "మత్తు ఒక క్షణం... నష్టం జీవితాంతం!
    "నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం" హైదరాబాద్ :మాదకద్రవ్యాల వినియోగం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాన్ని వేధిస్తున్న అత్యంత ప్రమాదకరమైన సమస్యగా మారింది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం...
    0 Comments 1 Shares 117 Views 0 Reviews
  • District Collector Calls for Collective Action to Make Sri Sathya Sai District Drug-Free
    PUTTAPARTHI: District Collector A. Shyam Prasad, IAS, and SP S. Satish Kumar chaired the EAGLE & NCORD meeting today, launching a district-wide campaign against drug abuse. Key Highlights: Youth Focus: EAGLE Clubs are being established in schools and colleges to prevent addiction at the student level. Strict Enforcement: In 2025, police seized 32 kg of ganja, arrested 51 persons,...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • NU Fights Addiction with Massive Signature Drive
    Nagaland University (NU) has officially launched a decisive, week-long signature campaign aimed at combating the rising threat of substance abuse within its communities. Commencing just ahead of the International Day against Drug Abuse and Illicit Trafficking, this vital initiative utilizes a two-pronged approach, combining traditional physically-signed pledges with modernized digital outreach....
    0 Comments 0 Shares 56 Views 0 Reviews
  • జేబీఎస్ వేదికగా యాంటీ డ్రగ్ సందేశం.|
    "జేబీఎస్‌లో పోలీసుల వినూత్న కార్యక్రమం.. భారీగా పాల్గొన్న ప్రజలు" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ (JBS)లో డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు...
    0 Comments 0 Shares 83 Views 0 Reviews
  • బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన
    బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థినిలకు డ్రగ్స్, సైబర్ క్రైమ్,గంజాయి లాంటి మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల క్రైమ్ డిఎస్పి మరియు బాపట్ల ఇన్చార్జి డిఎస్పి జగదీష్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ...
    0 Comments 0 Shares 300 Views 0 Reviews
  • బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన
    బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థినిలకు డ్రగ్స్, సైబర్ క్రైమ్,గంజాయి లాంటి మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల క్రైమ్ డిఎస్పి మరియు బాపట్ల ఇన్చార్జి డిఎస్పి జగదీష్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ...
    0 Comments 0 Shares 301 Views 0 Reviews
  • బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు...
    బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత, యువతలో అవగాహన మరియు నేర నియంత్రణే లక్ష్యంగా జిల్లాలోని శక్తి బృందాలు విస్తృత స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.     బాపట్ల: బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత, యువతలో అవగాహన మరియు నేర నియంత్రణే లక్ష్యంగా...
    0 Comments 0 Shares 590 Views 0 Reviews
  • మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: ఎస్ఐ రంగడు యాదవ్ sir
    సేవామందిరం (మండల పరిధి), 23/12/2025: యువత మరియు విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్ఐ రంగడు యాదవ్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని సేవామందిరంలో భగత్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సమాజానికి పట్టుకొమ్మలైన యువత వ్యసనాల బారిన పడటం ఆందోళనకరమని...
    0 Comments 0 Shares 578 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com