• టీడీపీ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం: ఓటరు నమోదుపై అవగాహన.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ...
    0 Comments 0 Shares 109 Views 0 Reviews
  • టీడీపీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం విజయవంతం.
    మదనపల్లె పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో నెలవారీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు పార్టీని...
    0 Comments 0 Shares 61 Views 0 Reviews
  • మహిళలకు ప్రాధాన్యతే లక్ష్యం: బాబి
    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళా నేతలకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి, పెనుమర్తి కార్యదర్శిని ప్రత్యేకంగా సన్మానించారు. మహిళలు రాజకీయాల్లో చురుకుగా పాల్గొని నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని నాయకులు ప్రోత్సహించారు....
    0 Comments 0 Shares 994 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com