పుంగనూరు: దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

0
93

అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భూ వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంగమ్మ, సరస్వతమ్మలను బుధవారం రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షుడు ఎన్ ఆర్ అశోక్ పరామర్శించారు. పెద్దపంజాణి మండలం రాసిపల్లి గ్రామంలో మంగమ్మ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న భూమిపై మంగమ్మ, నరేంద్రల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో, పొలంలో జరిగిన దాడిలో మంగమ్మ, సరస్వతమ్మలపై కులం పేరుతో దూషించిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు# మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనం గా ముక్కోటి ఏకాదశి!!
కర్నూలు : వెంకటరమణ కాలనీ : కర్నూల్ సిటీ లోని స్థానిక వెంకటరమణ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర...
By Hari Krishna 2025-12-30 00:10:26 0 210
Andhra Pradesh
మదనపల్లె బాలిక హత్య కేసు –రేపిస్ట్ మృతదేహం చెత్తకుప్పలో ఖననం.
మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్ మృతదేహాన్ని తల్లిదండ్రులు, బంధువులు...
By Pagadala Venkateswar 2026-02-20 08:41:57 0 88
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com