మదనపల్లెలో టీడీపీ సీనియర్ నాయకుడు రవీంద్ర మృతి.

0
129

మదనపల్లె పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రీన్ వ్యాలీ స్కూల్ యజమాని రవీంద్ర అనారోగ్యంతో బుధవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుమారు 40 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన, పట్టణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతితో మదనపల్లె టీడీపీ శ్రేణులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డిసెంబర్ 21వ తేదీన పోలియో డేను విజయవంతం చేద్దాం
*' డిసెంబర్ 21' పోలియో డేను విజయవంతం చేద్దాం:ఎమ్మెల్యేలు వెనిగండ్ల,వర్ల*   *పోలియో డే...
By Rajini Kumari 2025-12-18 11:20:44 0 192
Andhra Pradesh
నగరాభివృద్ధిపై సీఎం దృష్టి కేశినేని శివనాథ్ వ్యాఖ్యలు
*ప్ర‌చుర‌ణార్థం* *14-01-2026*   *విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్ధి పై...
By Rajini Kumari 2026-01-14 12:43:48 0 166
Andhra Pradesh
నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
రాష్ట్ మానవ వనరుల ఐటి ఎలక్ట్రానిక్స్ మరియు ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి...
By Benguluri Madhubabu 2026-03-11 03:37:15 0 149
Andhra Pradesh
అన్నమయ్య: అక్కపై కొడవలితో దాడి తమ్ముడు అరెస్ట్.
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ...
By Pagadala Venkateswar 2026-02-11 11:24:39 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com