వేటపాలెం మండలం నందు Gender Resource Centre ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య.
Posted 2026-02-18 16:03:15
0
128
వేటపాలెం: వేటపాలెం మండలం నందు Gender Resource Center ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు.
అనంతరం వేటపాలెం లో ఉన్న 12 స్వయం సహకార సంఘాలు కు 2.40 కోట్ల రూపాయలు చెక్కును అందజేశారు.
జెండర్ వనరుల కేంద్రం ద్వారా మహిళలకు ప్రత్యేకంగా పరోక్షముగా రెండు రకాల సేవలు అందిస్తుందని తెలిపారు.
సహాయం కోరుతున్న వ్యక్తికి కోరిన అన్ని సంబంధిత విషయాలపై సమాచారాన్ని అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు న్యాయపరమైన బాధ్యతలు హక్కుల గురించి నాయి సలహా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య గారు, వేటపాలెం మండల అధ్యక్షులు సీతారామాంజనేయులు వేటపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు పోతురాజు , దేశాయిపేట గ్రామ పార్టీ అధ్యక్షులు మాచర్ల సాంబశివరావు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, ఏటీఎం మధుసూదన్ రావు, వేటపాలెం ఏపీఎం అంజిబాబు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
#Narendra
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
రాజకీయ వ్యభిచారం ఆశయం నుంచి ఆత్మవంచన వరకు...
వందల రాజకీయ పార్టీలు. ప్రతి పార్టీ పుట్టుక ఒక ఆశయం కోసమే, విలువల కోసం, కొన్ని సిద్ధాంతాల కోసం....
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు ....
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి...
ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ సిబ్బంది పనితీరుపై మార్పులు రావాలి
పత్రికా ప్రకటన
ఇంద్రకీలాద్రి, 06 జనవరి 2026
సెక్యూరిటీ సిబ్బంది పనితీరులో...
మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ,...
తెలంగాణ ప్రభుత్వంతో విద్యాసంస్థల చర్యలు సఫలం.
హైదరాబాద్: ఈ వారంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.600 కోట్లు ఇవ్వడానికి...