మదనపల్లె: 'మా బిడ్డలాగే వాడినీ వెంటనే చంపాలి'.

0
118

మదనపల్లెలో తమ బిడ్డను అతను ఎంత దారుణంగా చంపాడో, అంతే దారుణంగా వెంటనే అతడిని కూడా చంపాలని బాలిక బంధువులు మంగళవారం డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరియు ఎస్పీ సమాధానం చెప్పాలన్నారు. అలా చేసిన తర్వాతే బాలిక మృతదేహాన్ని పోలీసులకు అప్పగిస్తామని వారు స్పష్టం చేశారు. పోలీసులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, అవసరమైతే ఇక్కడే ప్రాణాలు తీసుకుంటామని బోరున విలపించారు. ఘటన స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Search
Categories
Read More
Andhra Pradesh
టీడీపీ కార్యాలయంలో శిక్షణా తరగతులు... క్రమం తప్పకుండా హాజరవుతున్న చంద్రబాబు.
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే...
By Pagadala Venkateswar 2026-04-11 13:01:31 0 88
Andhra Pradesh
మదనపల్లె మార్కెట్ కమిటీ కీలక నిర్ణయాలు: కొత్త యార్డ్ ఏర్పాటుకు ఆమోదం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, మార్కెట్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ జంగాల శివరాం అధ్యక్షతన సోమవారం కీలక...
By Pagadala Venkateswar 2026-05-05 06:23:19 0 62
Telangana
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం..
PM Narender modi .... March 27 Today 6:30 pm 
By Sunka Santhosh 2026-03-27 12:07:27 0 228
Andhra Pradesh
పల్నాడులో దారుణం: హాస్టల్‌లో విద్యార్థిపై ర్యాగింగ్ దాడి, ముగ్గురు సీనియర్లు అరెస్ట్
దారుణమైన ఘటన: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఒక బీసీ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిపై...
By Triveni Yarragadda 2025-08-11 13:45:05 0 1K
Andhra Pradesh
Rajendra Prasad: 'పద్మశ్రీ' పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్.
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం ఇది తెలుగు హాస్యానికి,...
By Pagadala Venkateswar 2026-01-26 11:20:19 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com