రామసముద్రంలో వీధి కుక్కల దాడులు.

0
50

అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. గురువారం రాత్రి స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో గుంపులుగా తిరుగుతూ పాదాచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడులు చేస్తున్నాయని, వాహనదారులను వెంబడిస్తున్నాయని, చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉపాధి హామీ పథకం పేరు మార్పు
కర్నూలు !! ఉపాధి హామీ పథకం పేరు మార్పు ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేంద్ర ప్రభుత్వం...
By Hari Krishna 2025-12-12 16:40:28 0 261
Andhra Pradesh
పుంగనూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు
పుంగనూరు మండలం గాంధీపురం సమీపంలో 42వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు...
By Kothuru Murali 2026-04-21 14:53:24 0 60
Telangana
గంగోత్రికి వెళ్తున్నారా. ఈ రూల్స్ పాటించాల్సిందే
చార్ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రిలో భక్తుల ప్రవేశానికి సంబంధించి ఆలయ కమిటీ కొత్త రూల్...
By MERIGE MALLESH 2026-04-22 11:21:10 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com