శివనామ స్మరణలతో మారుమ్రోగిన మల్లయ్య కొండ.

0
96

మదనపల్లి మండలంలోని వేంపల్లి మల్లయ్యకొండలో మహాశివరాత్రి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో కొండపైకి తరలివచ్చి, శివనామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణమహోత్సవం, అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ గుడి నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు యాదవ్
అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు నియమిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-02-10 03:43:39 0 207
Andhra Pradesh
మరి కాసేపట్లోజూరిచ్ చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
దావోస్   • *కాసేపట్లో జూరిచ్ చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.*   •...
By Rajini Kumari 2026-01-19 11:42:14 0 98
Telangana
ముంబై-హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ బస్ట్… నైజీరియన్ మహిళ అరెస్ట్.|
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ముంబై...
By Sidhu Maroju 2026-04-03 13:20:07 0 96
Telangana
Hearing on MLA Disqualification Petitions to Conclude Today
  ​Hyderabad: The hearing on the disqualification petitions filed against MLAs following...
By G k Nookala 2026-03-05 09:58:33 0 72
Andhra Pradesh
Raghurama Krishnam Raju: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు: రఘురామకృష్ణరాజు.
ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో గాయపడిన రఘురామకృష్ణరాజు ఎడమ చేతి మణికట్టుకు శస్త్రచికిత్స...
By Pagadala Venkateswar 2026-03-01 10:59:10 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com