శివనామ స్మరణలతో మారుమ్రోగిన మల్లయ్య కొండ.

0
128

మదనపల్లి మండలంలోని వేంపల్లి మల్లయ్యకొండలో మహాశివరాత్రి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో కొండపైకి తరలివచ్చి, శివనామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణమహోత్సవం, అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రొబేషనరీ ఎస్ఐలకు పోస్టింగులు !!
కర్నూలు : జిల్లా పోలీస్ శాఖలో ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు కొత్త ఎస్ఐలకు కొలువులు...
By Hari Krishna 2025-12-16 01:30:34 0 233
Andhra Pradesh
మదనపల్లెలో మల్చింగ్ పేపర్ల విక్రయాలపై ఆకస్మిక సోదాలు.
మదనపల్లెలో మల్చింగ్ పేపర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై జిల్లా యంత్రాంగం చర్యలు...
By Pagadala Venkateswar 2026-03-11 03:11:49 0 121
Andhra Pradesh
పుంగనూరు: ఫల అలంకారంలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణ ప్రజల కల్పవృక్షంగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా,...
By Kothuru Murali 2026-05-08 14:22:52 0 61
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com