పుంగునూరు:పుంగనూరు పట్టణం లో అర్ధనారీశ్వరిగా దర్శనమిచ్చిన మారెమ్మ

0
98

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శ్రీవిరుపాక్షి మారెమ్మ అర్ధనారీశ్వర రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం, శివరాత్రి పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారు. మారెమ్మకు పంచామృతాభిషేకాలు నిర్వహించి అర్ధనారీశ్వరీగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Chandigarh
High Court Transfers Col. Bath Assault Case to CBI After Police Failures
The Punjab and Haryana High Court has directed the Central Bureau of Investigation (CBI) to take...
By Bharat Aawaz 2025-07-17 05:59:21 0 2K
Telangana
దరిద్ర దేవతను వెళ్లగొట్టిన మద్దిపడగ.. గ్రామం లోకి లక్ష్మీదేవి ఆహ్వానం !!..
కడం మండలం  మద్దిపడగ దరిద్ర దేవత (జెట్టక్క)ను తరిమికొట్టి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రాచీన...
By Mittapelli Saketh 2026-02-08 01:21:59 0 213
Telangana
కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం
కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం కోస్గి పట్టణ ఎస్సైగా సుదీర్ఘకాలం...
By Vanmoj Suryamohan 2026-01-31 06:56:34 0 207
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com