బాలికా విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించాలి – అనురాధ.
Posted 2026-02-13 11:25:30
0
172
అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా APC డాక్టర్ నున్నా అనురాధ శుక్రవారం సూచించిన ప్రకారం, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు తల్లిలా ప్రేమాభిమానాలు చూపాలి. దేశవ్యాప్త శిక్షణలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన 75 మంది KGBV ప్రత్యేకాధికారులకు నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆమె ఈ సూచనలు చేశారు. బాలికల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకాధికారులు నాయకులుగా, మార్గదర్శకులుగా బాధ్యతగా పనిచేయాలని ఆమె తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి...
పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐ
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా,...
నిజామాబాద్
ప్రజా పాలన..ప్రగతి ప్రణాళిక లో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు...
Landslide Disrupts Pune–Mumbai Expressway Traffic
A landslide near the Missing Link tunnel exit temporarily disrupted traffic on the...
ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
*ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు*
ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు...