ఆటో కార్మికుల సమ్మె

0
288

విశాఖ పట్నంలోని ఏ వియన్ కాలేజీ రోడ్డు అంబేద్కర్ విగ్రహ నడి కూడలిలో ఈ రోజు దేశ సమ్మె కారణంగా ఆటో డ్రైవర్లు సమ్మె చేశారు .ఆటో డ్రైవర్లు దాదాపు 50 మంది సమ్మెలో ఉన్నారు. ఆటో సంఘాల అధ్యక్షులు మీసాల కుమార్ కార్య దర్శి వడ్డాది బాబ్జిలు మాట్లాడుతూ కార్మికులను ప్రభుత్వం బానిసలుగా చూపుతుందని 4 లేబర్ కోడ్‌లు రద్దు చేయాలన్నారు. ఆటో మోటార్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పా టూ పాత పద్ధతిలో పిట్ నెస్ డ్రైవింగ్ లైసెన్స్. జి ఓ .ఇవ్వాలని ఓలా. ఉబర్. రా పిడో యాప్ ను ప్రవేశపెట్టాలని. పెరుగు తున్న నిత్యా వసర వస్తువూ లు కారణంగా వాహన మిత్ర పథకం 15వేలు నుండి 30 వేలకు పెంచాలని అన్నారు పలు సంఘాలు ఐ ఎన్ టీ యూ సీ. సి ఐ టీ యూ. ఏ ఐ టీ యూ సీలు పాల్గొన్నాయి

Search
Categories
Read More
Telangana
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
    మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి...
By Pinnehasan Odela 2026-03-09 13:09:17 0 150
Telangana
మళ్ళీ ఎన్నికలు
సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, ZTPC ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
By Krishna Balina 2025-12-18 00:33:50 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com