కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల నియామకం

0
100

ఈరోజు అనగా 11-2-2026 న ఉదయం 11 గంటలకు ఆంధ్ర రత్న భవన్ పార్టీ ఆఫీసు నందు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబ గారి ఆదేశాల మేరకు శ్రీమతి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రేట్రీ ఇంచార్జ్ శ్రీమతి కమలాక్షి గారు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సెక్రేట్రీ ఇన్చార్జి శ్రీమతి ఆదితా గారు ఆదేశాలతో ఈరోజు ఉదయం 11 గంటలకు మహిళా కాంగ్రెస్ సమావేశం చేపట్టడం జరిగింది. ఈ సమావేశంలో ఆదిత గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. అమర్ జహా బేగ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంపిక మరియు స్టేట్ మహిళా కాంగ్రెస్ బాడీ ఏదైతే ఉందో పూర్తి చేయాలని మరియు ఎవరైతే మహిళా కాంగ్రెస్లో కష్టపడి పని చేస్తున్నారో వారిని గుర్తించి వారిని సముచిత స్థానం కల్పించి అడుగులు వేయాలని అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మరియు మల్లికార్జున ఖర్గే గారు చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే చట్టాన్ని బిజెపి తొలగించి వి బి జి రాంజీ అనే కొత్త చట్టాన్ని తెచ్చిపెట్టిందో దాని గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లి మనం దానిమీద మహిళా కాంగ్రెస్ తరపున పోరాడాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సెక్రేట్రీ ఇన్చార్జి అదిత గారు ఆదేశించారు వారి ఆదేశాల మేరకు త్వరలోనే మహిళా కాంగ్రెస్ కమిటీ కంప్లీట్ బాడీ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల నియమాకం జరుగుతుందని చెప్పటం జరిగింది

Search
Categories
Read More
Andhra Pradesh
*దూళ్ళ వారి నూతన వస్త్ర బహుకరణ మహోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల పట్టణం పాత బస్టాండ్ ఏరియా లో గల పూర్ణ ప్యాలెస్ నందు జరుగుతున్న బాపట్ల అసోసియేషన్ సీనియర్...
By Vadlamudi NagaVenkat 2026-03-05 08:55:51 0 283
Telangana
భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన బిఆర్ఎస్ మాజీ మంత్రులు
సికింద్రాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన రాంగోపాల్ పేట్ లోని పలు...
By Sidhu Maroju 2025-09-21 07:00:06 0 236
Telangana
రైతు బంధు ఇప్పట్లో లేనట్లే
రైతు బంధు ఇప్పట్లో లేనట్లే   తేల్చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు   సర్పంచ్...
By Ellandula Sandeep 2025-12-25 09:26:40 0 354
Telangana
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువైనా ట్రాఫిక్ చలాన్లు.|
హైదరాబాద్ : ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో రూ.239.37 కోట్ల ట్రాఫిక్ చలాన్లు గత ఏడాది రూ.111.81 కోట్లు...
By Sidhu Maroju 2025-12-26 09:19:38 0 135
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి హుండీల ఆదాయం 2.60 కోట్లు
విషయం: ఇంద్రకీలాద్రి అమ్మవారి హుండీ ఆదాయం వెల్లడి - 16 రోజులకు రూ. 2.60 కోట్లు.  ...
By Rajini Kumari 2026-01-19 11:08:39 0 96
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com