కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల నియామకం

0
129

ఈరోజు అనగా 11-2-2026 న ఉదయం 11 గంటలకు ఆంధ్ర రత్న భవన్ పార్టీ ఆఫీసు నందు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబ గారి ఆదేశాల మేరకు శ్రీమతి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రేట్రీ ఇంచార్జ్ శ్రీమతి కమలాక్షి గారు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సెక్రేట్రీ ఇన్చార్జి శ్రీమతి ఆదితా గారు ఆదేశాలతో ఈరోజు ఉదయం 11 గంటలకు మహిళా కాంగ్రెస్ సమావేశం చేపట్టడం జరిగింది. ఈ సమావేశంలో ఆదిత గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. అమర్ జహా బేగ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంపిక మరియు స్టేట్ మహిళా కాంగ్రెస్ బాడీ ఏదైతే ఉందో పూర్తి చేయాలని మరియు ఎవరైతే మహిళా కాంగ్రెస్లో కష్టపడి పని చేస్తున్నారో వారిని గుర్తించి వారిని సముచిత స్థానం కల్పించి అడుగులు వేయాలని అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మరియు మల్లికార్జున ఖర్గే గారు చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే చట్టాన్ని బిజెపి తొలగించి వి బి జి రాంజీ అనే కొత్త చట్టాన్ని తెచ్చిపెట్టిందో దాని గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లి మనం దానిమీద మహిళా కాంగ్రెస్ తరపున పోరాడాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సెక్రేట్రీ ఇన్చార్జి అదిత గారు ఆదేశించారు వారి ఆదేశాల మేరకు త్వరలోనే మహిళా కాంగ్రెస్ కమిటీ కంప్లీట్ బాడీ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల నియమాకం జరుగుతుందని చెప్పటం జరిగింది

Search
Categories
Read More
Telangana
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ పరిశుభ్రత సమైన్యంగా...
By Alige Srinivas 2026-03-06 13:21:43 0 417
Telangana
బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో వర్షం
భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పటికీ అంతలోనే ఆకాశం మేఘావృతం...
By Ponnala Srinivasrao 2026-04-19 12:35:47 0 81
Andhra Pradesh
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రముఖ భారతీయ సంఘసంస్కర్త కులు వ్యతిరేక ఉద్యమకారుడు మహిళా విద్యాదాత అన్నగారిన వర్గాల సమానత్వం...
By Benguluri Madhubabu 2026-04-11 06:54:26 0 122
Telangana
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
By Sadaq Sadaq 2026-03-02 14:43:56 0 114
Andhra Pradesh
ఈగల్ టీం తనిఖీల్లో పూరి - తిరుపతి ట్రైన్లో 8 కేజీల గంజాయి, 70 చాక్లెట్స్ పట్టివేత 8 మంది అరెస్ట్
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు బట్టబయలు చేశారు. పూరి–తిరుపతి...
By Gadiyapudi Narendra 2026-03-26 17:14:18 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com