బాలానగర్ ఇండస్ట్రియల్ PE Engineering Employes Union AIFTU సమ్మేను విజయవంతం చేశారు..

0
293

29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని రద్దు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని AIFTU (అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య) వామపక్షాలు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఉమ్మడిగా ఈ సమ్మెను చేపట్టి, కార్మికుల హక్కుల పరిరక్షణకై ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి. బాల నగర్ ఇండస్ట్రియల్ కార్మికుల ఆధ్వర్యంలో జనరల్ సెక్రెటరీ మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రెటరీ వాసురెడ్డి , ఆర్గనైజర్ సెక్రెటరీ భాస్కర్ రెడ్డి, క్యాషియర్ సోమయ్య, యూనియన్ మెంబర్ మల్లయ్య మరియు కమిట్ మెంబెర్స్ ఈ సమ్మెను విజయవంతం చేశారు..

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని కేజీబీవీ
కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్ చలగాటం! మండలకేంద్రంయిన నందవరం కేజీబీవీ హాస్టల్ లో...
By Boya Dasthagiri 2026-04-22 09:44:48 0 115
Andhra Pradesh
రాజకీయ కోణం లో చూడకండి !! మోహన్ భగవత్
కర్నూలు : ఆర్ఎస్ఎస్ ను రాజకీయ కోణంలో చూడటం వల్ల అపార్థాలు ఏర్పడుతున్నాయని సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్...
By Hari Krishna 2025-12-21 14:11:41 0 157
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : హల్చల్ చేసిన ఒంటరి ఏనుగు.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాలెం పంచాయతీలో ఆదివారం పంట పొలాల్లో ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-01-25 12:02:46 0 144
Andhra Pradesh
కొడుకు కోసం తండ్రి విన తులు
కుమారుని ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు వివరాలకు వెళ్ళే ముందు విశాఖపట్నం...
By Mobbu Venkatramana 2026-01-30 18:29:25 0 426
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com