వెట్టిచాకిరి చేయిస్తున్నారని కలెక్టర్కు డాక్టర్ల ఫిర్యాదు.
Posted 2026-02-12 04:49:19
0
79
మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో కేవలం నలుగురు డాక్టర్లతోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారని క్యాజువాలిటీ డాక్టర్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్కు బుధవారం ఫిర్యాదు చేశారు. గతంలో పది మంది డాక్టర్లు పనిచేసేవారని, ప్రస్తుతం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ మరో ఇద్దరిని తగ్గించి నలుగురితోనే విధులు చేయిస్తున్నారని తెలిపారు. లక్షల జీతాలు తీసుకునే ఇద్దరు ఎముకల డాక్టర్లు ఏడాది కాలంగా అత్యవసర కేసులు చూడడం లేదని కూడా ఆరోపించారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
నేడు విజయవాడ సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బాబురావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ పాల్గొన్నారు
*విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కనెక్షన్ల తొలగిస్తామని సర్కార్ నోటీసులు*
...
ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులకు ఎన్నికలు
*పత్రికా ప్రకటన*
*విజయవాడ, తేదీ: 19.01.2026*
*• ఏపీ మెడికల్ కౌన్సిల్ లో...
పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీలేదుPPP విధానంపై ముందుకే
*Press Release*
*పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీలేదు*
*పీపీపీ విధానంపై ముందుకే......
మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ఎస్హెచ్ఓ ప్రశాంత్. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) దేశవ్యాప్తంగా జరుగుతున్న 77వ గణతంత్ర...