దివ్యాంగుల దృవీ కరణ పత్రాల పరిశీ లన

2
314

ఈ రోజు కలెక్టర్ కార్యా లయం లో అదనపు కలెక్టర్ గొబ్బిల్ల విద్యా దరి గారి ఆధ్వర్యంలో దివ్యాంగుల దృవీకరణ పత్రాలు పరిశీ లన జరిగింది.గతం లో దివ్యాంగులు మొత్తం 79 మంది త్రీ వీలర్ మోటార్ మోటార్ కోసం దరఖాస్తు చేసుకోగా. 60 మంది అర్హులు అయ్యారని. జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యా దరి గారు. జిల్లా దివ్యాంగుల ఉప సంచాలకులు. కే కవిత గారు చెప్పారు. మొత్తం 6నియోజక వర్గాల నుండి ఆర్తో పెడికల్ & ఇయర్ ఇన్ హ్యా ఓడి క్యాపు డు వారు ఉన్నారు. నియోజక వర్గానికి 10 మంది చొప్పున సెలెక్ట్ అయ్యారని ఈ సమా వేశంలో దివ్యాంగుల శాఖ సిబ్బంది మధు గారు చెప్పారు . అప్పల నాయుడు. ఆర్ టీ ఓ శ్రీనివాసులు మరియు అధికారులుహాజరైనారు 

Search
Categories
Read More
Andhra Pradesh
రైతులకు అండగా ఉంటాం : బిజెపి నాయకులు
కర్నూలు సిటీ :  రైతులకు అండగా కర్నూలు జిల్లా బీజేపీ పార్టీ నాయకులు..!!బీజేపీ రాష్ట్ర పార్టీ...
By Hari Krishna 2026-01-20 14:53:28 0 122
Andhra Pradesh
పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం: బ్యాంక్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, కనుమలో గంగమ్మ గుడి బైపాస్ మలుపు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం...
By Kothuru Murali 2026-01-20 13:35:21 0 135
Andhra Pradesh
సూర్య భగవానుడిని దర్శనం చేసుకుని వస్తుండగా ఘోరం.. తల్లీ,కొడుకు మృతి.. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యం!
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు...
By Manda Ramkumar 2026-03-27 07:03:12 0 119
Punjab
Punjab: Gurdaspur Police arrests two 'Pakistani spies' for sharing details related to Indian Armed Forces
Gurdaspur: Punjab Police Foils Major Espionage Plot, Two Arrested for Leaking Military Secrets to...
By BMA ADMIN 2025-05-20 08:55:52 0 3K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com