పుంగునూరు లో కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

0
149

అన్నమయ్య జిల్లా పుంగునూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. చౌడేపల్లి మండలం మరి మాకులపల్లి పెద్దూరు గ్రామానికి చెందిన గంగిరెడ్డి (32), అతని స్నేహితుడు బాలకృష్ణ (40) సోమవారం సొంత పనిమీద మదనపల్లికి వచ్చారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలోని బోయకొండ రోడ్డులోని కృష్ణాపురం వద్ద కారు ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు# తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మంత్రిని కలిసిన చిన్నారాయల్
జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ...
By Kothuru Murali 2026-01-12 08:31:45 0 102
Andhra Pradesh
పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ మౌనిక హెచ్చరిక
పెద్దాపురంలో స్కూల్ బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకుంటే...
By Ratna Sekhar 2026-02-14 14:58:50 0 193
Andhra Pradesh
చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు
చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు   బాపట్ల: బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-01-05 17:40:32 0 184
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com