మదనపల్లెలో C, D గ్రేడ్ విద్యార్థుల 30 రోజుల విద్యా ప్రణాళిక.

0
147

అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ సుబ్రహ్మణ్యం సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 10వ తరగతి C, D గ్రేడ్ విద్యార్థులకు 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి సబ్జెక్టుకు నిపుణులైన ఉపాధ్యాయులు సులభతరమైన బోధన అందిస్తారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి యోగా, మెడిటేషన్ వంటి కార్యకలాపాలు కూడా చేర్చబడ్డాయి. ఈ ప్రణాళికను పూర్తిచేసిన విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా విద్యాబోధన ఉంటుందని డీఈఓ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: వర్షపు నీటి వివాదంలో గొడవ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఎల్లారు బయలు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం...
By Kothuru Murali 2026-05-21 16:51:53 0 78
Andhra Pradesh
మదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.
శుక్రవారం మదనపల్లెలో ప్రభుత్వ ఉద్యోగి జగదీష్ నాయక్ (26) పై దాడి జరిగింది. విధులు ముగించుకుని...
By Pagadala Venkateswar 2026-01-31 05:42:01 0 149
Jharkhand
Jharkhand Tribal Welfare and Inclusive Development Drive
Jharkhand has intensified its focus on tribal welfare and inclusive development through various...
By Fathima Safa 2026-06-24 09:34:03 0 96
Andhra Pradesh
తిరుమలకు క్యూ కట్టిన సినీ తారలు, రాజకీయ ప్రముఖులు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్థరాత్రి నుంచి మొదలైనవి. సీనీ రాజకీయ ప్రముఖులు శ్రీ వారి సేవ లో...
By Karapati Gopi 2025-12-30 02:15:31 0 314
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ గారుబుధవారం పుంగనూరులో పర్యటించారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పుంగనూరు పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2025-12-31 14:33:00 0 310
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com