ప్రభుత్వ డిగ్రీ కళాశాల మజురికై వినతి పత్రం

3
616

 శ్రీకాకుళం జిల్లా పరిషత్ లో జరిగిన గ్రీవెన్స్ లో రణస్థలం మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు  చేయాలని  ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించిన.సురాజ్య భారత్ కన్వీనర్ దుక్క ఆదినారాయణ మరియు కార్యవర్గ సభ్యులు గంట్లాన మారేష్ కుమార్. సోమవార గ్రీవెన్స్ లో వినతి పత్రం  అందజేశారు   జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది కానీ ఏచ్చెర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు ముఖ్యంగా రణస్థలం మండలం లో నిరుపేద విద్యార్థులు డిగ్రీ చదవాలంటే. శ్రీకాకుళం విజయనగరం దూర ప్రయాణ ఖర్చులతో నిరుపేద విద్యార్థుల ఆర్థికగా అవస్థలు ఇబ్బంది పడుతున్నారు  రణస్థలం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మజూరు చేపిస్తామని అధికారం కోసం నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ నెరవేర్చడం లేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా డిగ్రీ కాలేజ్ మజూరు చేసి తరగతులు ప్రారంభించాలని  రణస్థలం మండలంలో నిరుపేద విద్యార్థులు విద్యార్థిలు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు

 

 

Like
1
Search
Categories
Read More
Telangana
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: సంకల్పం Vs. సమీకరణాలు |
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగడం, ఇది కేవలం ఒక ఎమ్మెల్యే స్థానాన్ని భర్తీ చేయడం మాత్రమే...
By Bharat Aawaz 2025-09-20 07:43:49 0 1K
Andhra Pradesh
ఎన్టీ రామారావు కు ఘనంగా నివాళులు అర్పించిన కోడుమూరు ఎమ్మెల్యే !!
కర్నూలు : కోడుమూరు : తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మహానేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ...
By Hari Krishna 2026-01-18 13:52:07 0 125
Andhra Pradesh
విషప్రచారం ఇకనైనా ఆపాలి దేవినేని అవినాష్ కామెంట్స్
*విజయవాడ*   *తిరుపతి లడ్డు ప్రసాదం పై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమినేతలకు మంచి బుద్ధి...
By Rajini Kumari 2026-01-31 10:52:57 0 154
Telangana
సికింద్రాబాద్ లో గంజాయి ముఠా గుట్టురట్టు : అల్వాల్ డెలివరీ బాయ్ తో సహా ఏడుగురు అరెస్ట్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగరంలో మాదకద్రవ్యాల విక్రయాలే లక్ష్యంగా సాగుతున్న అక్రమ...
By Sidhu Maroju 2026-03-12 11:19:07 0 106
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com