ప్రభుత్వ డిగ్రీ కళాశాల మజురికై వినతి పత్రం

3
618

 శ్రీకాకుళం జిల్లా పరిషత్ లో జరిగిన గ్రీవెన్స్ లో రణస్థలం మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు  చేయాలని  ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించిన.సురాజ్య భారత్ కన్వీనర్ దుక్క ఆదినారాయణ మరియు కార్యవర్గ సభ్యులు గంట్లాన మారేష్ కుమార్. సోమవార గ్రీవెన్స్ లో వినతి పత్రం  అందజేశారు   జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది కానీ ఏచ్చెర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు ముఖ్యంగా రణస్థలం మండలం లో నిరుపేద విద్యార్థులు డిగ్రీ చదవాలంటే. శ్రీకాకుళం విజయనగరం దూర ప్రయాణ ఖర్చులతో నిరుపేద విద్యార్థుల ఆర్థికగా అవస్థలు ఇబ్బంది పడుతున్నారు  రణస్థలం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మజూరు చేపిస్తామని అధికారం కోసం నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ నెరవేర్చడం లేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా డిగ్రీ కాలేజ్ మజూరు చేసి తరగతులు ప్రారంభించాలని  రణస్థలం మండలంలో నిరుపేద విద్యార్థులు విద్యార్థిలు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు

 

 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్ గా సీనియర్ న్యాయవాది శరత్ చంద్ర ప్రసాద్
*అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్*  ...
By Rajini Kumari 2026-02-06 09:30:26 0 86
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో పొగ మంచు ప్రభావం
పుంగనూరు నియోజకవర్గ మండలాలలో మంగళవారం ఉదయం పొగమంచు తీవ్రత పెరిగింది. ఇటీవల వాతావరణంలో వస్తున్న...
By Kothuru Murali 2026-02-03 05:22:32 0 105
Andhra Pradesh
ప్రజా సమస్యలఫై ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ
జయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు...
By Mukku Ramu 2026-03-14 07:03:34 0 295
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com