మార్చి31న యధావిధిగా బ్యాంకులు

0
193

మార్చి 31న యధావిధిగా బ్యాంకులు

మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో RBI.. బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

మార్చి 31న మహవీర్ జయంతి కావటంతో ఆరోజు బ్యాంకులకు ఇచ్చే సెలవును రద్దు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావటంతో బ్యాంకు యథావిధిగా పనిచేయాలని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండటంతో ఈ ఆర్థిక ఏడాదిలోనే అన్ని ప్రభుత్వ రసీదులు, పేమెంట్లను నమోదు చేసేందుకు బ్యాంకులన్నీ తెరిచే ఉంచాలంది

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ :పులిచెర్ల మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మంగళవారం, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక...
By Kothuru Murali 2026-02-11 08:45:53 0 86
Andhra Pradesh
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య నుంచి 2.58 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
✒️- స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58...
By Rajini Kumari 2026-01-11 11:24:25 0 130
Telangana
హనుమకొండ: పెన్షన్ ఇపించండి సారు....!
2019లో సుమారు 6 నెలలు తనకు పింఛన్ వచ్చిందని ఆ తర్వాత ఏడేళ్ల అవుతున్న       ...
By Prashanth Goindla 2026-01-12 10:20:31 0 286
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com