మదనపల్లె: తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యం-కలెక్టర్.
Posted 2026-05-30 05:10:23
0
66
అన్నమయ్య జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యమని కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. మదనపల్లెలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, జూన్ 15 నుండి జూలై 14 వరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటి ఓటరు సర్వే నిర్వహిస్తామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, మరణించిన, వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో ఉచిత హాకీ శిబిరం: 5-15 ఏళ్ల విద్యార్థులకు అవకాశం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురు హాకీ క్లబ్, ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల సహకారంతో సోమవారం...
క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన
క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన
టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో 'పల్లె...
ఎవరు దొంగలించలేని ఆస్తి విద్య ప్రధానోపాధ్యాయులు బి. సాల్మన్ రాజు,
చీరాల
బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని ఎన్.ఆర్ & పి.ఎం హైస్కూల్ విద్యార్థులు...
ఫార్మర్ రిజిస్టర్ పూర్తి చేసుకోండి AO తెలపడం జరిగింది....
నల్లబెల్లి: ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోండి: ఏవో
భారత్ అవాజ్ న్యూస్: 17 జూన్ వరంగల్ జిల్లా...
"రామ్నగర్ వాసులకు ఊరటనిచ్చిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలోని రామ్నగర్ ప్రాంతంలో బోర్వెల్ పనిచేయక...