₹18 లక్షల సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన సబిత అనిల్ కిషోర్ గౌడ్ .|

0
58

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ లోని కనాజిగూడ శ్రీనివాస కాలనీలో స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు.. సుమారు 18 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగింది.

 

కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో.. బస్తీ వాసులు వీరేష్, కన్నా, దేవయ్య గౌడ్, శంకర్, నరేష్, సుజాత, కళావతి, జమున, సురేష్, విజయ్ శేఖర్, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

 

ఈ నూతన సీసీ రోడ్డు నిర్మాణం వల్ల స్థానికులకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుందని కాలనీవాసులు హర్ష వ్యక్తం చేశారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Business
India–China in Talks to Restart Border Trade
India and China are currently holding discussions to resume border trade in domestic goods,...
By Bharat Aawaz 2025-08-14 07:07:17 0 1K
Telangana
రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన ఈశ్వరీ భాయి 107వ జయంతి వేడుకలు.|
హైదరాబాద్ :  తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ, మరియు ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్...
By Sidhu Maroju 2025-12-01 16:20:24 0 174
Andhra Pradesh
ఏప్రిల్ ఒకటి నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్తు
*ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్*   * రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత *...
By Rajini Kumari 2026-01-29 13:35:10 0 77
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com