మదనపల్లి లో ప్రశాంతంగా జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు.

0
105

మదనపల్లె జవహర్ నవోదయ పాఠశాలలో 11వ తరగతి, 4వ తరగతి ప్రవేశ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. 11వ తరగతికి 729 మంది నమోదవ్వగా, 530 మంది హాజరయ్యారు. 4వ తరగతికి 528 మంది నమోదు కాగా, 370 మంది పరీక్ష రాశారు. 11వ తరగతి పరీక్షలు స్థానిక జడ్పీ హై స్కూల్‌లో, 4వ తరగతి పరీక్షలు మున్సిపల్ హోప్ హై స్కూల్, జవహర్ నవోదయ పాఠశాలలో నిర్వహించబడ్డాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
రంజాన్ తోఫా పంపిణీ చేసిన గాలివీడు ఐటీడీపీ అధ్యక్షుడు
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం గోపనపల్లి గ్రామస్తులు రంజాన్ తోఫా పంపిణీ చేసిన...
By Benguluri Madhubabu 2026-03-18 11:12:28 0 175
Andhra Pradesh
మార్చి31న యధావిధిగా బ్యాంకులు
మార్చి 31న యధావిధిగా బ్యాంకులు మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో RBI.. బ్యాంకులకు కీలక...
By Chennaiah Kati 2026-02-09 04:54:02 0 195
Telangana
అనవసరంగా వివాదం చేయకండి..!!*
స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభ కార్యానికి ముందు...
By CM_ Krishna 2025-12-24 12:31:01 0 200
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com