రాష్ట్ర కార్యాలయం చైర్మన్ గారికి వినతి పత్రం

0
50

రాష్ట్రంలోని మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు విజయవాడలోని వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం చైర్మన్ గారికి వినతి పత్రం అందచేసిన వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్. ఆసిఫ్ గారు, ఎమ్మెల్సీ రూహులా గారు

,రాష్ట్ర మైనారిటీ ప్రెసిడెంట్ ఖాదర్ భాషా గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ గారు, మాజీ ఛైర్మెన్లు, ఇంచార్జులు,వైసీపీ పార్టీకి చెందిన జిల్లా మైనార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మైనార్టీ విభాగం లో ఉన్న నాయకులు, ఇతర విభాగాల్లో ఉన్న మైనార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనారు....

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ :
కర్నూలు : కర్నూలు : ఆదోని  : ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా , హోళగుంద మండల కేంద్రంలో పౌర...
By Hari Krishna 2025-12-30 16:34:31 0 127
Telangana
రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
సికింద్రాబాద్ :  పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామని రాష్ట్ర...
By Sidhu Maroju 2025-09-27 10:43:26 0 173
Andhra Pradesh
పుంగునూరు లో కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా పుంగునూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి...
By Kothuru Murali 2026-02-10 07:31:56 0 25
Andhra Pradesh
మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు కార్యక్రమాలకు ఇవ్వకూడదని క్రీడాకారుల నిరసన
ప్రచురణార్థం 14/12/25 సింగ్ నగర్    మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు...
By Rajini Kumari 2025-12-15 08:04:44 0 121
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com