సుప్రీం కోర్టులో తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి నియామకంపై విచారణ.|

0
154

 

 

హైదరాబాద్ : 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని UPSC, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు.

 

 

 

శివధర్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గతేడాది సెప్టెంబర్ 26న జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.

 

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. డీజీపీని తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి వీల్లేదని ఈ జీవోను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు.

 

ఈ పిటిషన్‌పై విచారణ జరిపి శివధర్ రెడ్డి నియామక జీవోను కొట్టివేయడానికి నిరాకరించి.. డీజీపీ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.

 

దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పిటిషనర్.

 

దీనిపై విచారణ జరిపి డీజీపీ శివధర్ రెడ్డి ఎంపిక ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని UPSC, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు.

Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
సింగిరిగుంటలో వైభవంగా శ్రీ విజయ వినాయకస్వామి కళ్యాణోత్సవం
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి మండలం సింగిరిగుంటలో వెలసిన శ్రీ విజయ వినాయకస్వామి...
By Kothuru Murali 2026-05-09 15:02:41 0 63
Andhra Pradesh
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో భారీ ఊరట.
ఏకసభ్య కమిషన్ ఏర్పాటును సవాలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత కమిటీ విచారణ...
By Pagadala Venkateswar 2026-02-23 10:13:00 0 192
Andhra Pradesh
భూముల ఆక్రమణపై ఏఐసీసీకి ఫిర్యాదు..
కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో మల్లంపేట నిరుపేద రైతులకు కేటాయించిన సాగు భూములను కొందరు పెద్దలు...
By Boiena Rajesh 2026-02-26 15:41:49 0 181
Andhra Pradesh
అనకాపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం, నూకాంభిక అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించుటకు, జరిగిన సమావేశం
అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పండుగగా గుర్తింపు...
By Uma MaheswarRao 2026-02-23 10:25:57 0 236
Telangana
₹50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎం.పి
     కంటోన్మెంట్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా...
By Sidhu Maroju 2025-06-04 17:02:21 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com