సుప్రీం కోర్టులో తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి నియామకంపై విచారణ.|
Posted 2026-02-05 08:35:19
0
193
హైదరాబాద్ : 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని UPSC, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు.
శివధర్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గతేడాది సెప్టెంబర్ 26న జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. డీజీపీని తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి వీల్లేదని ఈ జీవోను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు.
ఈ పిటిషన్పై విచారణ జరిపి శివధర్ రెడ్డి నియామక జీవోను కొట్టివేయడానికి నిరాకరించి.. డీజీపీ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.
దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పిటిషనర్.
దీనిపై విచారణ జరిపి డీజీపీ శివధర్ రెడ్డి ఎంపిక ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని UPSC, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు.
Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Delhi's EV Policy Lifts Electric Vehicle Stocks
Shares of several electric vehicle-related companies gained following the announcement of Delhi's...
సీఎం సమీక్షకు హాజరైన అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ.
అమరావతిలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అన్నమయ్య జిల్లా అభివృద్ధిపై...
YS Jagan: నేడు తాడేపల్లికి వైఎస్ జగన్.
YS Jagan: నేడు తాడేపల్లికి వైఎస్ జగన్
27-01-2026 Tue 10:48 | Andhra
YS Jagan to Arrive in...
శ్రీకాకుళం: నేడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండపల్లి రాక
నేడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండపల్లి రాక సందర్భంగా, ఎస్పీ మరియు ఇతర అధికారుల సమావేశంలో...
Delhi Retail Markets See Strong Weekend Demand
Major retail markets across Delhi witnessed strong consumer footfall over the weekend, boosting...