జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు..
Posted 2026-02-04 16:31:46
0
188
చీరాల: జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు పాఠశాల విద్యార్థులకు మరియు మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై స్పష్టమైన అవగాహన, డెమో ద్వారా సరైన స్పర్శ–అసహజ స్పర్శ మధ్య తేడా వివరించారు.
అత్యవసర సమయంలో తక్షణ సహాయానికి శక్తి యాప్ వినియోగంపై మార్గనిర్దేశం చేశారు.
మహిళల భద్రతే లక్ష్యం – శక్తి బృందాల అవగాహన కార్యక్రమాలు
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణ లో
జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో
మహిళలకు మరియు యువతకు అవగాహన కల్పిస్తున్నారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
'స్త్రీ శక్తి' థీమ్తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు.
'స్త్రీ శక్తి' థీమ్తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు
Andhra...
Rajeevgandhi Hanumanthu IAS: Leading with Integrity
A dynamic Telangana IAS officer known for transparent governance, efficient district...
Manipur Boosts Environment and Forest Conservation Efforts
Manipur continues to strengthen environmental protection and forest conservation through...
"12 Years of Narendra Modi: A Defining Chapter in India’s Political Journey.|
Hyderabad: Prime Minister Narendra Modi has completed 12 years as the Prime Minister of India,...
Be the Voice. Join the Awaaz.
Be the Voice. Join the Awaaz.
Change doesn't happen by watching from the sidelines. It happens...