గంగమ్మ జాతర లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: DSP.

0
103

సిటిఎం గంగమ్మ జాతర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సోమవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర తెలిపారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రాజకీయ పాటలు, రికార్డింగ్ డాన్సులు, వివాదాస్పద వ్యాఖ్యలకు అనుమతి లేదని, భక్తులు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలని, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, గొడవలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, సీసీ కెమెరాల నిఘా, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
MP కేశినేని శివనాద్ కృషిని కొనియాడిన MLA లు బోండా ఉమ గద్దె రామ్మోహన్
*ప్ర‌చుర‌ణార్థం* *24-12-2025*   *గ‌తంలో ఏ ఎంపీ ఎస్.హెచ్.జి...
By Rajini Kumari 2025-12-25 10:57:47 0 290
Telangana
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి వేడుకలకు నిధులు కేటాయించిన : సింగరేణి సంస్థ
మంచిర్యాల : సింగరేణి కాలరీస్ కంపెనీ అన్ని ఏరియాలో మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతి వేడుకల నిర్వహణ...
By Avunoori Mahesh 2026-04-07 05:41:47 0 259
Telangana
పోక్సో కేసు విషయంలో బండి సంజయ్ పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు లో ఫైల్ ?
సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్ పేరును పోక్సో కేసు విషయంలో వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసు...
By Ponnala Srinivasrao 2026-05-16 02:41:26 0 74
Andhra Pradesh
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్...
By Pagadala Venkateswar 2026-02-25 08:15:19 0 115
Andhra Pradesh
Breaking news 🗞️:-మళ్లీ తప్పని యుద్ధ తిప్పలు🥵
ఇప్పటికే గత నాలుగు వారాల నుంచి జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల వ్యాప్తంగా...
By Thokala Sivaji 2026-03-26 03:55:40 0 667
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com