రెబ్బెన రైల్వే గేట్ నుండి గంగాపూర్ వరకు ట్రాఫిక్ జామ్

0
196

రెబ్బెన రైల్వే గేట్ నుండి గంగాపూర్ వరకు ట్రాఫిక్ జామ్

 

ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే గేట్ నుంచి గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీ నియంత్రణలో పోలీస్ యంత్రాంగం నిస్సహాయ స్థితికి చేరింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు...
By Kothuru Murali 2026-02-01 09:51:15 0 126
Andhra Pradesh
పుంగనూరు: ఆ కోళ్లు మృతి చెందింది బర్డ్ ఫ్లూ తోనే: జేడీ
అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
By Kothuru Murali 2026-02-11 08:04:20 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com