మదనపల్లిలో మెగా ఉచిత పశువైద్య శిబిరం

0
154

మదనపల్లి మండలం వేంపల్లె పంచాయతీలో బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి రెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మధుసూదన రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గంగారపు గౌతంరెడ్డి, ఆడిటర్ ప్రసాద్, కళాశాల సిబ్బంది నారాయణ, వేణు హాజరయ్యారు.

Search
Categories
Read More
Goa
Police Book Four After Car Chase and Minor Assault
The Fatorda Police have registered a First Information Report (FIR) against four individuals...
By Tejaswini Komanduru 2026-06-04 10:07:16 0 87
Telangana
దొంగతనల నివారణకు ప్రత్యేక దృష్టి : ఏసీపీ కిరణ్ కుమార్
మంచిర్యాల జిల్లా : బంగారు ఆభరణాల వ్యాపారులు,గోల్డ్ లోన్ సంస్థల సిబ్బంది అప్రమత్తంగా...
By Avunoori Mahesh 2026-05-08 11:50:58 0 191
Uttarkhand
IMD Issues Alert: Severe Weather to Lash Uttarakhand Hills and Plains
The Indian Meteorological Department (IMD) has issued a severe weather warning for Uttarakhand,...
By Tejaswini Komanduru 2026-06-05 08:42:31 0 931
Telangana
బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ప్రజలకు‎భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. మన గులాబీ జెండా! ‎అలుపెరగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన...
By Ponnala Srinivasrao 2026-04-27 01:16:33 0 117
SURAKSHA
Bengal Police Cyber Safety Initiative
The West Bengal Police has launched a comprehensive awareness campaign to combat the surge in...
By Kalaga Sailaja 2026-06-27 07:07:52 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com