పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు

0
91

పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి,లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలోమాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు,

టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారు,

దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు గారు,

దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు,

సచివాలయ సిబ్బంది, గ్రామ సెక్రటరీల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.

👵🦽 వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇంటి వద్దకే ముందస్తుగా పెన్షన్ అందించడం

కూటమి ప్రభుత్వం ప్రజలపై చూపుతున్న బాధ్యతకు నిదర్శనం అని డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పేర్కొన్నారు.

🟡 ప్రజల విశ్వాసానికి మరొక గుర్తు…

“ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమంలో

గ్రామ వైసీపీ సర్పంచ్ మర్రి సత్యనారాయణ గారు,

దర్శి టిడిపి ఇంచార్జ్ గారి సమక్షంలో

తెలుగుదేశం పార్టీలో చేరడం విశేషం.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు యర్రగొండపాలెం మండలం పాలుట్ల గిరిజన గూడెంలో చారిత్రాత్మక కార్యక్రమం నిర్వహించబడుతుంది
ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు యర్రగొండపాలెం మండలం పాలుట్ల గిరిజన గూడెంలో చారిత్రాత్మక...
By Chennaiah Kati 2026-02-06 05:20:04 0 82
Telangana
సూరారం పోలీసుల 'క్రైమ్ ఆపరేషన్' - లక్షల నగదు రికవరీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి మొబైల్ ని దొంగిలించి...
By Sidhu Maroju 2026-02-03 14:18:38 0 65
Bharat Aawaz
దేశం మొత్తానికి గర్వకారణం – ISRO కొత్తగా విజయవంతమైన ఉపగ్రహాన్ని ప్రయోగించింది!
భారతదేశం మరోసారి అంతరిక్ష చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్...
By Bharat Aawaz 2025-08-16 06:56:38 0 674
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com