రూ.54.13 లక్షలతో చిన్న గుడిపాడు గ్రామం అభివృద్ధి శుభరంభం....

0
140

రూ.54.13 లక్షలతో చిన్నగుడిపాడు గ్రామ అభివృద్ధికి శుభారంభం...

 

దోర్నాల మండలం, *చిన్నగుడిపాడు* గ్రామంలో నిర్వహించిన *ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ* కార్యక్రమంలో పాల్గొన్న *యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు.* 

 

 *అనంతరం గ్రామ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు* 

 

🔸రూ.14 లక్షలతో మంజూరైన వాటర్ ప్లాంట్‌కు శంకుస్థాపన,

🔸 రూ.10 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డుకు శంకుస్థాపన,

🔸 రూ.6 లక్షలతో గోకులం షెడ్డుకు శంకుస్థాపన,

🔸14.63 లక్షల నిధులతో స్కూల్ అదనపు భవనానికి భూమి పూజ కార్యక్రమం,

🔸 9.50 లక్షలతో చెరువు అభివృద్ధి పనులను ప్రారంభం చేసారు.

 

 *ఈ సందర్బంగా మాట్లాడుతూ -* 

 

*పల్లె పండుగ 2.0* ద్వార ప్రతి గ్రామంలో అవసరమైన పనులు గుర్తించి *గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని,* యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారు అన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ :
కర్నూలు : కర్నూలు : ఆదోని  : ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా , హోళగుంద మండల కేంద్రంలో పౌర...
By Hari Krishna 2025-12-30 16:34:31 0 178
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం పరిధిలో శాంతినగర్ వద్ద కారు ఢీకొని ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమం
పుంగనూరు మండలం, శాంతినగర్ సమీపంలో శుక్రవారం ఉదయం 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు...
By Kothuru Murali 2026-02-20 10:58:31 0 82
Andhra Pradesh
పుంగనూరు ; ఒక రోజు ముందే పెన్షన్ల పంపినీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ...
By Kothuru Murali 2026-02-28 13:02:03 0 59
Andhra Pradesh
ఏప్రిల్ ఒకటి నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్తు
*ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్*   * రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత *...
By Rajini Kumari 2026-01-29 13:35:10 0 133
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com