ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో భారీగా బిజెపిలో చేరికలు.!

0
123

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని కొల్తూరు గ్రామంలో రాజకీయ సమీకరణాలు  వేగంగా మారుతున్నాయి.

మల్కాజిగిరి  ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు చెందిన కీలక నేతలు కార్యకర్తలు బిజెపిలో చేరారు. 

మూడు చింతలపల్లి మండల మాజీ అధ్యక్షుడు నందాల శ్రీనివాస్, బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా  కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

కొల్తూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండ నరసింహారావు తన అనుచరులతో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి వెంక గళ్ళ మహేష్, వెంక గళ్ళ బాలయ్య, వెంకగళ్ల అనూష,  తదితరులు బిజెపిలో చేరారు.

గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం నేతలు, కె. నర్సింగారావు, కె. అశోక్, కె. సుధాకర్, కె. భూపాల్, జె. బాల నరసింహ, ఏ. అశోక్, ఏ. బిక్షపతి రాజు, జి. జంగాలు, ఎస్. వెంకటస్వామి, జె. రమేష్ సహా, పలువురు కార్యకర్తలు, ఈటెల రాజేందర్ నాయకత్వంపై  నమ్మకంతో బిజెపి పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా,  ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బిజెపి బలపడుతోందని, ప్రజలు మార్పుని కోరుకుంటున్నారని, ఆశాభావం వ్యక్తం చేశారు. 

 ఈ కార్యక్రమంలో బిజెపి బూత్ అధ్యక్షులు, పి. సురేందర్ రెడ్డి, ఎస్. మల్లేష్ యాదవ్, ఏ. ఆనంద్, మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

#sidhumaroju.

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
AP New Scheme: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. మరో కొత్త పథకం ప్రారంభానికి రెడీ.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించేందుకు సిద్దమైంది. గరుడ పేరుతో కొత్త...
By Pagadala Venkateswar 2026-01-13 12:00:59 0 124
Andhra Pradesh
జాతీయ బీసీ సంక్షేమ సంగం ఆంధ్ర ప్రదేశ్
*బిసిల రక్షణ చట్టాన్ని అమలుచేయబోతున్న*  *ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారికి...
By Rajini Kumari 2026-01-03 09:20:02 0 219
Andhra Pradesh
CM చంద్రబాబుకుCPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతి పత్రం
*Press Release*   *నరేగా పథకంలో కేంద్రం వాటా తగ్గింపు సమంజసం కాదు*   *సీఎం...
By Rajini Kumari 2025-12-23 08:02:09 0 149
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com