చిరుత పులి రోడ్డుపై సంచారం (సీసీ ఫుటేజ్)లో అర్ధరాత్రి గ్రామంలో భయం.. భయం..!

0
262

TG కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం : మద్నూర్ మండలం: మేనూర్ శివారులో రైస్ మిల్లు లో బుధవారం అర్ధరాత్రి సమయంలో సంచరిస్తున్న, చిరుత పులి వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. మేనూర్-మద్నూర్ రహదారి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రైస్ మిల్లులో చిరుత పులి సంచరించిందని, గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారం వీడియో సీసీ కెమెరాలు చూడగానే వాస్తవం అన్నారు. అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.  

                                 - రిపోర్టర్: శివాజీ.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం:...
By Pagadala Venkateswar 2026-03-21 14:15:35 0 97
Telangana
ఉచిత వైద్య శిబిరం
ఈ నెల 16వ తేదీన పాతబసీలొ భాట్ఙ్ బాబు దేవాలయ ములొ డా. కేర్ హోమిమెపతి, టూరిస్ట్ పాఙా, కాచిగూడా వారు...
By Poloju Bhaskar 2026-03-10 07:26:28 0 162
Telangana
జాగృతి జనం బాట - పాల్గొనేందుకు బయలుదేరిన కవిత.|
సికింద్రాబాద్ : ఖమ్మంలో నిర్వహించే జాగృతి జనం బాట కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు కవిత...
By Sidhu Maroju 2025-11-16 13:38:19 0 154
Andhra Pradesh
ఈనెల 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి పండగ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి గారు
ఈనెల 27వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం ఎన్జీవో కాలనీలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం నందు...
By Benguluri Madhubabu 2026-03-25 14:40:46 0 124
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com