పుంగనూరు: క్షుద్ర పూజల కలకలంతో పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు.

0
123

చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో మౌని అమావాస్య రోజున పాఠశాల ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ పూజలను తొక్కిన ఒకటవ తరగతి విద్యార్థి మృతి చెందాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటనతో భయపడిన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడం నిలిపివేశారు. అయితే, మూఢనమ్మకాలను నమ్మవద్దని, విద్యార్థులను పాఠశాలకు పంపాలని విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి#.

Search
Categories
Read More
Entertainment
Film Body Urges Sunny Deol, Imtiaz Ali to Cut Ties With Diljit Dosanjh Amid Sardaar Ji 3 Controversy
The Federation of Western India Cine Employees (FWICE) has urged actor Sunny Deol and filmmaker...
By Bharat Aawaz 2025-06-26 05:58:19 0 1K
Telangana
"సూరారం పోలీస్ స్టేషన్‌లో 'స్మార్ట్' హంగులు: డీసీపీ ఎన్. కోటి రెడ్డి ప్రారంభం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఐపీఎస్, నేడు సూరారం పోలీస్...
By Sidhu Maroju 2026-04-24 12:50:19 0 141
Andhra Pradesh
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శుగవాసి ప్రసాద్ బాబు కలిసిన మదనపల్లి మైనార్టీ నాయకులు
రాయచోటి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి...
By Benguluri Madhubabu 2026-02-24 05:36:47 0 170
Telangana
"తెలంగాణ కొత్త పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం...
By Sidhu Maroju 2026-04-28 13:09:15 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com