నిమ్మనపల్లి: ఆస్తిలో వాటా అడిగిన అక్కపై తమ్ముడు కర్రతో దాడి.

0
124

ఆస్తిలో వాటా అడిగినందుకు అక్కపై తమ్ముడు కర్రతో దాడి చేసిన ఘటన బుధవారం నిమ్మనపల్లిలో చోటు చేసుకుంది. గార బురుజు వడ్డీపల్లికి చెందిన రెడ్డమ్మ (56) తన తండ్రి నుంచి వచ్చిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో వాటా అడగడంతో, ఆ భూమిని సాగు చేసుకుంటున్న తమ్ముడు మంజునాథ ఆగ్రహించి కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించగా, నిమ్మనపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Sports
UEFA Europa League Final Takes Center Stage Tonight
The European football spotlight shines bright tonight as the 2026 UEFA Europa League Final kicks...
By Dunna Jessicaruth 2026-05-20 05:29:43 0 24
Andhra Pradesh
పల్నాడు జిల్లా కోటప్పకొండ లో ఈనెల 15న జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లు పై నిర్వహించిన
పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఈ నెల 15న జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై...
By Chennaiah Kati 2026-02-05 03:23:29 0 185
Andhra Pradesh
ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు నమ్మకమైన సేవ
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *కొత్తపేట పోలీస్ స్టేషన్* *తేది:13.01.2026*  ...
By Rajini Kumari 2026-01-13 16:24:20 0 144
Telangana
"కానాజిగూడలో జయంతి ఉత్సాహం… అంబేద్కర్‌కు ఘన గౌరవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన...
By Sidhu Maroju 2026-04-14 12:47:40 0 165
Andhra Pradesh
రెండో రోజు నిలిచిన బిఎస్ఎన్ఎల్ సేవలు
కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో శుక్రవారం నుంచి బిఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి....
By Boiena Rajesh 2026-03-14 09:40:39 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com