రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.

0
85

రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం జరిగింది. పెద్ద కురపల్లి పంచాయతీ వైసీపీ అధ్యక్షుడిగా శ్రీనివాసులు నాయుడిని, కురిజాల పంచాయతీ వైసీపీ అధ్యక్షుడిగా వెంకటరమణ నాయుడిని పార్టీ పరిశీలకులు నియమించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ నియామకాలు మండల అధ్యక్షుడు కేశవరెడ్డి, జడ్పిటిసి రామచంద్రారెడ్డి, కురిజాల సర్పంచ్ ఆనంద్, పెద్దకూర పల్లి సర్పంచ్ రెడ్డప్ప నాయుడు ఆధ్వర్యంలో జరిగాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టం
పంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ...
By Ratna Sekhar 2026-03-11 07:51:38 0 386
Andhra Pradesh
పుంగనూరు: మడుగు తెరువు లాగిన పెద్దిరెడ్డి
పుంగనూరు పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ...
By Kothuru Murali 2026-03-29 07:36:43 0 89
Andhra Pradesh
సూళ్లూరుపేట లో వైయస్ షర్మిల రెడ్డి రచ్చబండ
Breaking    సూళ్లూరుపేట @ తిరుపతి జిల్లా    సూళ్లూరుపేట నియోజక వర్గం...
By Rajini Kumari 2026-02-07 12:10:13 0 110
Telangana
ఖమ్మం: బోధన విస్మరించి.. వ్యాపారాల్లో నిమగ్నం!
ఖమ్మం జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విద్యార్థులకు...
By Krishna Balina 2026-03-06 22:50:22 0 118
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో...
By Kothuru Murali 2026-02-20 08:20:52 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com