పుంగనూరు: ఓకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన ఆవు.

0
102

మంగళవారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని జోగివారిపల్లి పంచాయతీ, కంభంవారి పల్లెలో పాడి రైతు నాగభూషణ్ రెడ్డికి చెందిన ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన సంఘటనను స్థానికులు ఆసక్తిగా తిలకించారు# కొత్తూరు మురళి.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com