Five states election dates declared by E C

0
126

[15/03, 6:16 pm] null: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ

తమిళనాడు, కేరళ, బెంగాల్‌, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ప్రతి పోలింగ్‌ బూత్‌లో 1200 మంది ఓటర్లకు మించకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో కలిపి 2.18 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో 17.4 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా ఏర్పాట్లు చేశామని సీఈసీ తెలిపారు.

[15/03, 6:17 pm] null: అసోం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

అసోంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ రేపు విడుదల కానుంది. ఈ నెల 23 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ఏప్రిల్‌ 9న పోలింగ్‌ జరగనుండగా, మే 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.

[15/03, 6:18 pm] null: ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ

తమిళనాడులో ఏప్రిల్‌ 23న పోలింగ్‌, మే 4న ఫలితాలు ప్రకటించనున్నారు. కేరళలో ఏప్రిల్‌ 9న ఎన్నికలు, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

బెంగాల్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో పోలింగ్‌, మే 4న ఫలితాలు ప్రకటించనున్నారు.

పుదుచ్చేరిలో ఏప్రిల్‌ 9న పోలింగ్‌ జరగగా, మే 4న ఫలితాలు వెల్లడించనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు
చీరాల: చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు రూరల్ సీఐ శేషగిరిరావు గారు వేటపాలెం ఎస్సై జనార్ధన్...
By Gadiyapudi Narendra 2026-03-22 17:25:25 0 99
Andhra Pradesh
పెద్దలు పూజ్యులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి
గూడూరు నగర పంచాయతీ నందు పెద్దలు పూజ్యులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా స్థానిక...
By mahaboob basha 2025-09-25 10:24:36 0 280
Goa
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement Artificial Intelligence (AI) is no...
By BMA ADMIN 2025-05-21 09:27:54 0 2K
Telangana
TGSRTC లో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం...
By Sidhu Maroju 2025-06-15 17:46:18 0 1K
Andhra Pradesh
కల్తీ పాల మృతుల కేసులో సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్షల పరిహారం
*Press Release*   *కల్తీపాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం*  ...
By Rajini Kumari 2026-02-23 11:57:32 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com