గతంలో దాడికి గురి అయిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్...

0
114

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తులు డాడీ సంఘటనలో గాయపడిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గారు...

 

కత్తిపూడిలో బాధితుడు ముత్తిన రామకృష్ణ గారిని పలకరించి దాడికి సంబందించి సంఘటన వివరాలు తెలుసుకోవడం జరిగింది...

దీనిపై పత్రిక మీడియా సమావేశం ద్వారా ఎవరు అయితే దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని, దాడికి జరిగిన సంఘటన పూర్తి విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం చేయాలని పోలీస్ వారిని కోరడం జరిగింది... ఈ కూటమి ప్రభుత్వంలో BC సోదరులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనికి పూర్తి బాధ్యత CM చంద్రబాబునాయుడు, మంత్రులు లోకేష్, అనిత బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు...

BCY పార్టీ అధికారంలోకి వస్తే BC సోదరులకు రక్షణ చట్టం తీసుకొస్తానని తెలియజేయడం జరిగింది... బాధిత కుటంబానికి 50,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది... బాధిత కుటంబానికి, BC సోదరాలకు అన్నివిధాలా అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది... ఈ కార్యక్రములో ప్రత్తిపాడు నియోజకవర్గ BCY నాయకురాలు అనూష యాదవ్ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుండి యాదవ్ సోదరులు పాల్గొన్నారు... #dadala babji

Search
Categories
Read More
Telangana
సామాజిక సేవలో డాక్టరేట్ పొందిన నర్ల సురేష్ ను అభినందించి సన్మానించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి /ఆల్వాల్.   సామాజిక సేవలో తనదైన రీతిలో ముందుకెళుతూ అందరి మన్ననలు...
By Sidhu Maroju 2025-07-28 11:41:26 0 758
Andhra Pradesh
మంత్రి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లి పర్యటనలో భారీ బైక్ ర్యాలీ.
ఆదివారం మదనపల్లె పర్యటనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ...
By Pagadala Venkateswar 2026-02-02 04:39:11 0 31
Andhra Pradesh
ఎగ్జిబిషన్లో తనకి పశ్చిమ తహసిల్దార్ ఇన్చార్జి రిబ్కా రాణి
*విజయవాడ పశ్చిమ తహసీల్దార్ ఇంచార్జి గా* *ఉన్న డి రిబ్కా రాణి*  *మంగళవారం*   *సితార...
By Rajini Kumari 2026-01-13 16:16:00 0 74
Telangana
వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్ల బదిలీ
వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఇ....
By Prashanth Goindla 2026-01-21 19:24:42 0 133
Andhra Pradesh
మదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.
శుక్రవారం మదనపల్లెలో ప్రభుత్వ ఉద్యోగి జగదీష్ నాయక్ (26) పై దాడి జరిగింది. విధులు ముగించుకుని...
By Pagadala Venkateswar 2026-01-31 05:42:01 0 28
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com